పోస్ట్‌లు

జనవరి, 2023లోని పోస్ట్‌లను చూపుతోంది

Navagraha Mandapam

                                      నవగ్రహ మండపం                                                                                                         ప్రతి శివాలయంలో ఈశాన్యంలో కనపడుతుంది నవగ్రహ మండపం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మన జీవితాలను ప్రభావితం చేసే నవగ్రహాలైన సూర్య, చంద్ర, అంగారక, బుధ, గురు, శుక్ర, శని, రాహువు మరియు కేతువులు కొలువై ఉండే స్థలం. పుట్టిన దగ్గర నుండి మరణించే దాకా మానవ జీవితాలో సంభవించే ఉద్దానపతనాలకు ఈ గ్రహాలే కారణం  అంటుంది జ్యోతిష్యశాస్త్రం. ఆ ఎత్తుపల్లాలు ఎలా ఉండబోతున్నాయి అన్నది మన జాతక చక్రంలో గ్రహాలు ఉన్న స్థానాల  ఆధారంగా ఒక అంచనాకు వస్తారు జ్యోతిష్కులు. ఏయే గ్రహాలు అననుకూలం...

Sri Lakshmana Perumal Temple, Thirumuzhilikkulam

                     తిరుమూళిక్కుళం లక్ష్మణ పెరుమాళ్  ఆళ్వారుల కాలంలో నేటి కేరళ ప్రాంతాన్ని"మలై నాడు" అని పిలిచేవారు. ఈ ప్రాంతంలో మొత్తంగా పదమూడు శ్రీ వైష్ణవ దివ్యదేశాలు ఉన్నాయి. స్వతంత్ర భారత  రాష్ట్రాల విభజన సమయంలో రెండు దివ్యదేశాలు తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో భాగమయ్యాయి. అయినా వీటిని నేటికీ మలైనాడు దివ్యదేశాలుగానే పరిగణిస్తున్నారు.  ఈ పదమూడు దివ్యదేశాలలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం, తిరువనంతపురం ఒకటి . వీటిల్లో అయిదు ఆలయాలు పంచ పాండవుల నిర్మితాలు. మిగిలినవి కూడా విశేష పౌరాణిక చారిత్రక నేపథ్యం కలిగినవి కావడం పేర్కోవలసిన అంశం.  కేరళలో ఎప్పటి నుండో రామాయణానికి ప్రత్యేక గుర్తింపు ఉన్నది. కేరళీయులు వారి పంచాంగం అయిన "కొళ్ల వర్షం"  ప్రకారం వచ్చే "కర్కాటక మాసం (జులై-ఆగష్టు)లో "నలంబలం"(నాలుగు ఆలయాలు)పేరిట  రామాయణ యాత్ర చేపడతారు.  నలంబలంలో  వారు దశరధ తనయులైన శ్రీరామ, భరత, లక్ష్మణ మరియు శతృఘ్నులు కొలువు తీరిన నాలుగు ఆలయాలను ఒక  సందర్శిస్తారు.  మనదేశంలో గ్రామ ...

Sri Kapotheshwara swamy Tempe, Chejarla

చిత్రం
                      శ్రీ కపోతేశ్వర స్వామి ఆలయం, చేజెర్ల                                                           (దక్షిణ కాశి క్షేత్రం)   తెలుగునాట ఎన్నో విశిష్ట క్షేత్రాలు తగిన గుర్తింపుకు నోచుకోక మారుమూల గ్రామాలలో సాధారణ ఆలయాల మాదిరిగా ఉండిపోతున్నాయి.  అలాంటి వాటిలో శ్రీ కపోతేశ్వర స్వామి ఆలయం ఒకటి.  ఒకప్పటి గుంటూరు జిల్లా నేటి పల్నాడు జిల్లాలో ఉన్న ఈ ఆలయ చరిత్ర సుమారు నాలుగవ శతాబ్ది నాటిదని చరిత్రకారులు నిర్ధారించారు. ప్రస్తుతం పురావస్తు శాఖ వారి ఆధ్వర్యంలో ఉన్న ఈ ఆలయం ఎన్నో విశేషాలకు నిలయం.  ఆలయ పురాణ గాథ  పూర్వం "కందర పురం", చేరంజెర్ల మరియు  చేంజెఱువు" అని పిలవబడిన చేజెర్ల గ్రామంలో శ్రీ కపోతేశ్వర స్వామి కొలువు తీరడం వెనుక ఉన్న గాథ మహా భారతంలో ఉన్నట్లుగా చెప్పబడుచున్నది.  చంద్రవంశానికి చెందిన "శిబి చక్రవర్తి" ప్రజారంజకుడైన పాలకునిగా పేరొందారు. ఈయన గొ...