24, జూన్ 2018, ఆదివారం

Up Date

మహా పుస్తక క్రతువు గురించి నేను చేసిన అభ్యర్థనకు స్పందించిన తొలి వ్యక్తి శ్రీ D L V ప్రసాద్, గుంటూరు. స్వర్గస్తులైన వారి తల్లితండ్రులు కీర్తిశేషులు శ్రీ దాసరి నారాయణరావు మరియు శ్రీమతి సావిత్రి ల  గుర్తుగా Rs. 5000/- విరాళంగా అందించారు.





శ్రీ దాసరి నారాయణరావు దంపతులు 



వారికి నా హృదయపూర్వక కృజ్ఞతలు. 
అరుణాచలేశ్వరుని ఆశీస్సులు  వారికి వారి కుటుంబానికి సదా అండగా ఉండాలని కోరుకొంటున్నాను.  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Narmada Pushkaraalu

                                       నర్మదా పుష్కరాలు  సృష్టి అది నుంచి భారతదేశంలో ప్రకృతిలో లభ్యమయ్యే ప్రతి ఒక్కదానిని భగవత్స్వరూపంగా భావ...