26, మే 2015, మంగళవారం

Sri Paidi Thalli Ammavari Temple, Vizianagaram

                         శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయం, విజియనగరం  

పూసపాటి రాజవంశీకుల ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారు.
అమ్మవారి గురించి ఇదు మిద్దంగా సంపూర్ణ చరిత్ర లభించడం లేదు.
కొందరు ఆమె విజియనగర గ్రామా దేవత అని ఇంకొందరు ఆమె రాజ వంశ ఆడబడుచని అంటారు. 


విజియ నగర వాసులు తమను కాపాడే దేవతగా భావించే పైదితల్లికి చదును గుడి మరియు వనం గుడి అని రండు ఆలయాలున్నాయి.
చదుని గుడి ఊళ్ళోని మూడు లాంతర్ల జంక్షన్ లో ఉండగా వనం గుడి రైల్వే స్టేషన్ దగ్గర ఉంటుంది.

నిత్య పూజలతో భక్తుల సందర్శనంతో రెండు నిత్య కలకలాడుతుంటాయి.
అన్ని పర్వదినాలలో విశేష పూజలు అలంకారాలు జరుపుతారు.

దసరాలలో నవరాత్రులను ఘనంగా జరుపుతారు.
ఈ దసరా ఉత్సవాల తరువాత వచ్చే తోలి మంగళవారం విజియ నగరం విశేష శోభను సంతరించుకొంటుంది.

అదే సిరి మానోత్సవ సంబర శోభ.
లక్షలాదిగా భక్తులు ఉత్తర ఆంద్ర జిల్లాల నుండి మరియు ఒడిష రాష్ట్రాల నుండి తరలి వస్తారు.






ప్రత్యేక విధానంలో సిరి మానును ఈ ఉత్సవ నిమిత్తం సేకరిస్తారు.







తప్పక చూడవలసిన ఉత్సవం ఇది. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Narmada Pushkaraalu

                                       నర్మదా పుష్కరాలు  సృష్టి అది నుంచి భారతదేశంలో ప్రకృతిలో లభ్యమయ్యే ప్రతి ఒక్కదానిని భగవత్స్వరూపంగా భావ...