Machilipatnam Temples

శ్రీ పాండురంగ స్వామి ఆలయం భగవంతుడు నిజ భక్తుని కొంతకాలం పరీక్షించినా అనంతరం అనంతమైన ఆనందాన్ని తన దర్శనం తో ప్రసాదిస్తాడు అన్నదానికి ఈ కలియుగం లో అందులో గత శతాబ్దంలో ప్రత్యక్ష ఉదాహరణ కృష్ణా జిల్లా లోని మచిలీపట్టణం లో స్వయంభూగా శ్రీ పాండురంగ స్వామి వెలసిన "కీర పండరిపురం" క్షేత్రం. ఎన్నో ఉపాలయాలతొనిత్యం వందలాది భక్తులతో శోభాయమానంగా ఉండే ఈ క్షేత్రం నిశ్చల భక్తితో స్వామిని నమ్మిన భక్త తిలకం యొక్క నిజ భక్తికి తార్కాణం. నమో నారాయణాయ నమః !!!