పోస్ట్‌లు

నవంబర్, 2018లోని పోస్ట్‌లను చూపుతోంది

Saptha mangai Sthalams

చిత్రం
        నవరాత్రులతో ముడిపడి ఉన్న సప్త మాంగై స్థలాలు                                                                                                       నిరాకారుడైన నటరాజ స్వామికి భువిలో పెక్కు ఆలయాలున్నాయి. ఇవన్నీ కూడా భక్తులకు దర్శనమాత్రానే ఇహపర సుఖాలను అనుగ్రహించేవి కావడం విశేషం. వీటిల్లో మరింత ప్రత్యేకమైనవి సప్త మాంగై స్థలాలు . అర్ధనారీశ్వరతత్వానికి ప్రతీక ఈ క్షేత్రాలు.  పావన కావేరీ తీరంలో, విశేష  ఆలయాలకు చిరునామా గా ప్రసిద్ధికెక్కిన తంజావూరు చుట్టుపక్కల ఉన్న ఈ ఏడు క్షేత్రాలను భక్తులు నవరాత్రుల సందర్బంగా పెద్ద సంఖ్యలో దర్శించుకొంటుంటారు. కారణం అమ్మలగన్నయమ్మ పార్వతీ దేవి నవరాత్రులలో నిర్ణయించబడింది ఆలయాలను రోజుకొకటి చొప్పున సందర్శిస్తూ అక్కడ  కొలువైన  సర్వేశ్వరుని సేవించుకొంటారు...