పోస్ట్‌లు

ఆగస్టు, 2018లోని పోస్ట్‌లను చూపుతోంది

Tamirabarani River

చిత్రం
                                                    తమిరబారాణి నది పుష్కరాల సంబరం                                                                                                        లక్షల సంవత్సరాలుగా ఎందరో ఈ భూమిలో జీవించారు.ఎంతో సాధించారు. కొంత పోగొట్టుకున్నారు. కానీ ఎవరు నీరు లేకుండా జీవించలేదు. రానున్న తరాలు కూడా అంతే ! జలం జీవం హిందువులు నీటిని భగవంతుని ప్రతిరూపంగా పరిగణిస్తారు. ఆకాశం, భూమి, నీరు, నిప్పు, గాలి ఇవన్నీపరమశివుని ప్రతిరూపాలుగా పరిగణిస్తారు. ప్రసిద్ధి చెందిన పంచ భూత క్షేత్రాలు భక్తులకు సందర్శనీయ క్షేత్రాలు. నీరు అమ్మ కూడా. నదీమతల్లి, గంగమ్మ...

Namah Shivaya

చిత్రం
                                          నమః శివాయ   లోకాలను ఏలే త్రిమూర్తులలో బ్రహ్మ దేవునికి వివిధ కారణాల వలన అతి తక్కువ ఆలయాలున్నాయి. వైకుంఠ వాసుడు లోక క్షేమం కొరకు ధరించిన అవతార స్వరూపాలతో కలిసి అనేక పుణ్య క్షేత్రాలలో కొలువు తీరి ఉన్నారు.  భువిలో అత్యధిక ప్రదేశాలలో స్థిరనివాసం ఏర్పరచుకొన్నది కైలాసవాసుడే !ఆయన పరివారంలో భాగం అయిన గణపతి, కుమార స్వామి, పార్వతీ దేవి, వీరభద్రుడు, భైరవుడు ఆదిగా గల వారితో కలుపుకొంటే వేలాది క్షేత్రాలలో వీరంతా కొలువు తీరి భక్తులను కరుణిస్తున్నారు.    ఇవి కాకుండా ఒక విషయం ఆధారంగా అంటే కొలుసు కట్టు ఆలయాలు అధికంగా ఉన్నది కూడా మహేశ్వరునికే ! వీటిల్లో కొన్ని మన రాష్ట్రంలో కూడా ఉన్నాయి. కానీ ఎక్కువగా ఉన్నది మాత్రం ఆలయాల రాష్ట్రం తమిళనాడులోనే ! ఇవన్నీ కూడా ఆర్తులకు ఆదిదేవుని అనుగ్రహం లభించడానికి ఏర్పాటు చేసినవి. ప్రజలు ప్రతి నిత్యం భగవంతుని ఆరాధిస్తుంటారు. కానీ అన్యధా శరణం  నాస్తి  అంటూ ఆప...