పోస్ట్‌లు

2012లోని పోస్ట్‌లను చూపుతోంది

Palayur church

చిత్రం

palayur- syro-malabar catholic church

                      పలయూర్ - ప్రచారకుని ప్రధమ మజిలి                                                                                                              =  ఇలపావులూరి వెంకటేశ్వేర్లు  "భారత దేశము నా మాత్రు భూమి, భారతీయులందరూ నా సహోదరులు." అంటూ కారు దిగి లోపలికి నడుస్తూ నా కేరళా మిత్రుడు శయన్ తో అన్నాను. దీనికి నేపద్యం ఏమిటంటే ప్రతి సంవత్సరం మాదిరిగానే శబరిమల యాత్ర చేసుకొని తిరుగు ప్రయాణంలో గురువాయూర్ వచ్చాము నేను, నే ఇద్దరు మిత్రులు. అక్కడ ఉండే శయన్ మమ్ములను రిసీవ్ చేసుకొని తన కారులో గురువాయూర్ లోని కొన్ని పురాతన ఆలయాలను చూపిస్తున్నప్పుడు నేను పలయూర్ చర్చి గురించి అడిగి, చూడాలని ఉన్నది అన్నాను. నా వంక అదోలా చూస్తూ" నువ్వా !" అన...

Importence of Radha sapthami [ Radhasapthami pooja Mahima ]

చిత్రం
                               రధ సప్తమి పూజ మహిమ                                                                                                        అనేకానేక హిందూ పురాణాలూ , గ్రంధాలలో   పేర్కొన్న ఎందరో దేవి దేవతలలో లోకాలకు వెలుగును ప్రసాదించే శ్రీ సూర్య నారాయణ   స్వామిని   ప్రత్యక్ష దైవంగా అభివర్...

Rare Temples of Andhra pradesh.

చిత్రం
                            అరుదైన ఆలయాల ఆంధ్ర ప్రదేశ్ వేద సారం నింపుకొన్న వేదభూమి మన భరత భూమి. దైవం మానవ రూపంలో నడయాడిన దివ్య భూమి. మానవులకు మార్గదర్శకత్వం చేసే దైవ లీలలను తెలిపే పురాణాలు పుట్టిన పవిత్ర భూమి. ఇవన్ని సామాన్యునికి కూడా అర్ధమైయ్యేల నిర్మించిన మహోన్నత దివ్య ధామాలెన్నో నెలకొన్న పుణ్య భూమిది. ఉత్తరాన హిమాలయాల నుండి దక్షిణాన  కన్యాకుమారి వరకు మంచు కొండల్లో, సాగర తీరాలలో, దట్టమైన అరణ్యాలలో, ఎత్తైన పర్వతాల మీద ఇలా ఎక్కడైతే వేద రూపుడైన దైవం తాలూకు పాద ముద్ర పడినదని పురాణాలు పెర్కొన్న ప్రతిచోటా ఆ విషయాన్ని నమ్మిన అనేక రాజవంశాలకు చెందిన పాలకులు పవిత్ర ఆలయాలను నిర్మించారు. పవిత్రతే కాకుండా ప్రజలకు ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను, పర్యావరణావశ్యకతను తెలియచేపుతాయీ ఆలయాలు. రాతిని అద్భుతంగా మలచి రమణీయ శిల్పాలుగా రూపొందించి  ప్రాచీన భారతీయ  శిల్పకళకు ప్రత్య...

Dongargarh Devi Sri Maa Bamaleswari

చిత్రం

Malanada duryodhana temple, Kerala

చిత్రం

Hampi

చిత్రం
పదునాలుగవ శతాబ్దములో భారతీయ సంస్కృతుల సంరక్షణ కోసం శ్రీ విద్యారణ్య స్వామి ఆశిస్సులతో ఆరంభిచబడిన విజయనగర రాజ్యం భారత దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందినది.  భారత దేశ నలుచేరుగుల విస్తరించి ఆఖండ సామ్రాజ్యాన్ని స్తాపించి మనవైన సంస్కృతులను  జన బాహుల్యంలోనికి తీసుకు వెళ్ళిన ఘనత వారిదే. ఎన్నో ఆలయాలను నిర్మించడమే గాక పునరుద్ధరించి ఎన్నోకైంకర్యాలను  సమర్పించుకున్నారు. తమ రాజధాని అయిన  హంపి ని శత్రు దుర్భేద్యముగా తయారుచేసుకొన్నారు. క్రీస్తు శకం 1336 వ సంవత్సరంలో  స్తాపించబడి 1678 దాక సాగిన వివిధ వంశ  రాజుల పాలనలో ప్రజలు సుఖ శాంతులతో గడిపారు.  సుల్తానుల నిరంతర దాడులతో తన సౌందర్యాన్ని కొంత పోగట్టుకొన్నహంపి నేటికి ఎన్నో అద్భుత నిర్మాణాలతో మనలను చకితులను చేస్తుంది. విఠల ఆలయం, కమల మహల్ , గజ శాల, మహానవమి గద్దె , హజార రామ ఆలయము, బాడవ లింగం . పురందర మండపము , విరుపాక్ష ఆలయము కోదండ రామ ఆలయము, ఉగ్ర నారసింహ, వీరభద్ర , నల్ల రాతి కోనేరు  ఇలా ఎన్నో మాతంగ పర్వతం  విఠలాలయము...