Nandi Kalyanam
నందీశ్వర కళ్యాణం శ్రీ మహా విష్ణు సేవకులలో గరుత్మంతుడు ఎలా అగ్రగణ్యుడో అదే విధంగా మహా శివుని సేవకులలో మొదటి వాడు నందీశ్వరుడు.శిలాద మహర్షి తపస్సు చేసి పరమేశ్వరుని వర ప్రసాదంగా నందిని కుమారునిగా పొందారు.చిన్నతనం నుండి అచంచల శివభక్తి పరాయణుడైన నంది, తపస్సు చేసి అర్ధాయుష్యుకు బదులు మహేశ్వరుని ఆశీర్వాదంతో చిరంజీవత్వాన్నిఅందుకొన్నారు. అంతే కాకుండా వాహనంగా నిరంతరం ఆరాధ్య దైవం సేవలో ఉండే వరం పొందారు.తమ అనుంగు అనుచరునికి స్వహస్తాలతో వివాహం చేశారు ఆది దంపతులు అని తమిళ పురాతన...